Director Geetha Krishna : సంకీర్తన సినిమాతో మొదలై కోకిల, టైం, సర్వర్ సుందరం గారి అబ్బాయి వంటి విభిన్న సినిమాలతో వచ్చిన దర్శకుడు గీతా కృష్ణ ఎక్కువ సినిమాలు తీయలేదు. కేవలం తెలుగులో ఆరు సినిమాలు తీసిన ఆయన ఆ తరువాత మీడియా, జనానికి కనిపించకుండా పోయాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. సినిమా రంగంలోని చాలా మంది సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నాడు.
బాలకృష్ణ సినిమాని క్యాష్ చేసుకోలేక పోయాడు…
గీతా కృష్ణ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఒక్క సినిమా కూడా నష్టాన్ని మిగల్చలేదని చెప్పారు. నాకు మార్కెట్ చేసుకోవడంలో టాలెంట్ ఉందని, అలా నేను ఒక రూపాయి ఎక్కువకే మార్కెట్ చేసుకున్నాను అంటూ చెప్పారు. సి కళ్యాణ్ లాంటి వాళ్ళు బాలకృష్ణ సినిమాను క్యాష్ చేసుకోలేక పోయాడు.
దాసరి కాంబినేషన్ లో బాలకృష్ణ నటించిన సినిమాను అమ్ముకోడానికే కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. బాలకృష్ణ సినిమాను ఎవరూ కొనాలని అనుకోలేదు. కానీ అలా కాదు, సినిమా తీయాలని అనుకున్నపుడే దాన్ని మార్కెట్ చేసుకోవడం కూడా తెలియాలి, ఆది తెలిసినోడే ఇక్కడ సక్సెస్ అవుతాడు. ఇక్కడ అందరూ దొంగలే ఎవరూ సహాయం చేయరు అంటూ గీతా కృష్ణ చెప్పారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…