మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయం. కానీ మొలకెత్తిన విత్తనాలు ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.
మొలకెత్తిన విత్తనాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కానీ కొందరికి మాత్రమే పరగడుపున ఆ విత్తనాలను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారు. వేరుశెనగలు, పల్లీలు, పెసలు, సద్దులు వంటి వాటిని ఒకరోజు మొత్తం నానబెట్టుకుని రాత్రిపూట ఒక బట్టలో ఒకటి పెడితే ఉదయానికి మొలకలు వస్తాయి.
మొలకలు వచ్చిన విత్తనాలు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు, బీపీ వంటి సమస్యలు కంట్రోల్ చేయవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, వృద్ధులు వాటిని పరగడుపునే తినటం వల్ల వారికి అజీర్తి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.
మొలకెత్తిన విత్తనాలు పచ్చివి తినటం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి నేరుగా వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువలన మొలకెత్తిన విత్తనాలను నీళ్లలో ఉడక పెట్టుకొని తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. మొలకెత్తిన గింజలను పచ్చిగా తినటం కంటే ఉడకబెట్టుకొని తినటం ఆరోగ్యానికి మంచిది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…