Daddy Movie Child Artist: చిరంజీవి డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?
Daddy Movie Child Artist: ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతో మంది ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని అనంతరం వారు చదువులు పూర్తి చేసుకున్న తర్వాత కొందరు హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో స్థిరపడగా మరికొందరు వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడ్డారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతోమంది ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలా తమ అద్భుతమైన నటనతో ఎంతోమందిని సందడి చేసిన వారిలో డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క మల్హోత్రా ద్విపాత్రాభినయంలో నటించి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ చిన్నారి పాత్ర ఎంతో హైలైట్ అని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఈమె తిరిగి తెలుగు తెరపై సందడి చేయలేదు.ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 20 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉంది? ఏం చేస్తుందని తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు అయితే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా ఎలా ఉంది ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె అనంతరం తన చదువులపై పూర్తి దృష్టి పెట్టారు.
ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన అనుష్క మల్హోత్రా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు ఇప్పటికే కన్నడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క మల్హోత్రా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…