ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?
Omicron Virus: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో దేశవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎన్నో కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ మానవ శరీరంపై ఎన్ని గంటల పాటు సజీవంగా ఉంటుంది అనే విషయాలను నిపుణులు వెల్లడించారు.
ఓ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ పై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ వైరస్ మానవ శరీరంపై సుమారు 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని నిపుణులు తెలియజేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువుల పై సుమారు ఎనిమిది గంటల పాటు ఈ వైరస్ సజీవంగా ఉంటుందని తెలిపారు.
ఇలా ఈ వైరస్ ఎక్కువ సమయం పాటు మనిషి శరీరంపై, వస్తువులపై సజీవంగా ఉండటం వల్ల ఈ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమౌతుందని నిపుణులు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇలా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించాలని వీలైనంతవరకు N-95 మాస్క్ వాడటం ఎంతో ప్రయోజనకరం. శానిటైజర్ ఉపయోగిస్తూ సామాజిక దూరం పాటించాలని, అప్పుడే ఈ వైరస్ ను అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…