Featured

Editor Gowtham Raju : చిత్ర పరిశ్రమలో మరో విషాదం… ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత…

Editor Gowtham Raju : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు(68) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈయన మంగళవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరువాత అర్ధరాత్రి ఆరోగ్యం క్షీనించడం తో తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ఎడిటర్ గా పేరు సంపాదించుకున్న ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేసారు.

చట్టానికి కళ్లు లేవు సినిమాతో మొదలు పెట్టి…

గౌతమ్ రాజు ఇప్పటివరకూ దాదాపు 800 పైగా సినిమాలకు ఎడిటర్ గా చేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషా చిత్రాలకు కూడా ఈయన పని చేశారు. చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టి తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఈయన గబ్బర్ సింగ్, రేసు గుర్రం, అదుర్స్, గోపాల గోపాల, ఖైదీ 150, బలుపు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలా తక్కువ మందిలో ఈయన ఒకరు. ఆది సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతినగర్ లోని తన నివాసానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago