Featured

పోలీసుల ఎదుటే కరోనా శవాన్ని దారుణంగా.. చివరికి?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకునే వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు పట్ల ఉత్తరప్రదేశ్లో అమానవీయ చోటు చేసుకుంది.

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్నికోవిడ్ మృతదేహంగా భావించి అక్కడ ఉన్న స్థానికులు ఆ శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. అయితే ఈ ఘటన ఐదుగురు పోలీసుల సమక్షంలో జరగడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాలని,అందుకు తగిన ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపినప్పటికీ, పోలీస్ అధికారులు ఎంతో బాధ్యతారహితంగా మృతదేహం పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో అధికారులు ఆ అయిదుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని, ఈ విధంగా మృతదేహాలు నీటిలో కలపడం వల్ల నీరు కలుషితంగా మారి మరి కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

4 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

14 minutes ago

‘టాక్సిక్’ టీజర్ విడుదల.. యష్ కొత్త లుక్‌పై భారీ చర్చ

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న…

18 minutes ago

గ్రామాలకు భారీ నిధుల జల్లు.. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు గుడ్ న్యూస్!

తెలంగాణ గ్రామాలకు కేంద్రం నుంచి మరోసారి ఆర్థిక ఊతం లభించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 15వ ఆర్థిక సంఘం మూడో…

24 minutes ago

పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అవసరమా? 6-7 డేటింగ్ ట్రెండ్‌తో Gen Z కొత్త ఆలోచన..!

ప్రేమ, పెళ్లి, సంబంధాలు—కాలం మారేకొద్దీ ఇవన్నీ కొత్త రూపం దాలుస్తున్నాయి. ఒకప్పుడు “పర్ఫెక్ట్ వ్యక్తి దొరకాలి” అనే ఆశ ఎక్కువగా…

31 minutes ago

రైల్వే టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి… కొత్త నిబంధనలు అమల్లోకి!

రైలులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు కీలక అప్డేట్ వచ్చింది. Indian Railways టికెట్ బుకింగ్ విధానంలో పెద్ద మార్పులు చేపట్టింది.…

47 minutes ago