కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.2 లక్షల లాభం అంటే ఎంతో ఆశ్చర్యం. కేవలం ఇంత తక్కువ వ్యవధిలో ఇంత లాభం ఏ వ్యాపారంలో అని ఆలోచిస్తున్నారా? ఈ లాభం వచ్చింది మరే వ్యాపారంలోనో కాదు. స్టాక్ మార్కెట్ షేర్ ధరలలో 4 గంటల్లో 2 లక్షల లాభం వచ్చింది. స్టాక్ మార్కెట్ ఎంత పనైనా చేస్తుంది. లేనివాడిని ఉన్నోడిగా చేస్తుంది. ఉన్నోడిని లేనివాడిగా మారుస్తుంది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎంత లాభాలను చవి చూస్తారో అంతే నష్టాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి కేవలం నాలుగు గంటల్లో 2 లక్షల లాభం పొందాడు.గ్లాండ్ ఫార్మా షేరు మంగళవారం ఇంట్రాడే ప్రారంభంలో రూ.2910 వద్ద ఉండేది. మధ్యాహ్నం కల్లా ఈ షేరు రూ.3125 వరకు పరుగులు పెట్టింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో రూ.215 వరకు పైకి ఎగబాకింది.
గ్లాండ్ ఫార్మా కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో సదరు కంపెనీకి ఏకంగా రూ.260 కోట్లకు చేరగా,నికర లాభంలో 34 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. దీంతో కంపెనీ షేర్లు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ఈ కంపెనీ పై చేసిన ఇన్వెస్టర్లకు లాభాలు గడించాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…