కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.2 లక్షల లాభం అంటే ఎంతో ఆశ్చర్యం. కేవలం ఇంత తక్కువ వ్యవధిలో ఇంత లాభం ఏ వ్యాపారంలో అని ఆలోచిస్తున్నారా? ఈ లాభం వచ్చింది మరే వ్యాపారంలోనో కాదు. స్టాక్ మార్కెట్ షేర్ ధరలలో 4 గంటల్లో 2 లక్షల లాభం వచ్చింది. స్టాక్ మార్కెట్ ఎంత పనైనా చేస్తుంది. లేనివాడిని ఉన్నోడిగా చేస్తుంది. ఉన్నోడిని లేనివాడిగా మారుస్తుంది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎంత లాభాలను చవి చూస్తారో అంతే నష్టాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి కేవలం నాలుగు గంటల్లో 2 లక్షల లాభం పొందాడు.గ్లాండ్ ఫార్మా షేరు మంగళవారం ఇంట్రాడే ప్రారంభంలో రూ.2910 వద్ద ఉండేది. మధ్యాహ్నం కల్లా ఈ షేరు రూ.3125 వరకు పరుగులు పెట్టింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో రూ.215 వరకు పైకి ఎగబాకింది.
గ్లాండ్ ఫార్మా కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో సదరు కంపెనీకి ఏకంగా రూ.260 కోట్లకు చేరగా,నికర లాభంలో 34 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. దీంతో కంపెనీ షేర్లు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ఈ కంపెనీ పై చేసిన ఇన్వెస్టర్లకు లాభాలు గడించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…