KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. కెసిఆర్ గత రాత్రి తన ఇంటిలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన జారి కింద పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ కెసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు.
గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈయన బాత్రూంలో కాలుజారి పడ్డారని తద్వారా ఆయన ఎముక విరిగినట్లు కుటుంబ సభ్యులు భావించి వెంటనే తనని మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కాలు జారిపడ్డారు..
ఈయన కింద పడటంతో ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఇంకా హాస్పిటల్ నుంచి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఇలా ఆసుపత్రి పాలయ్యారు అనే విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంది ఏంటి అనే విషయాలను వైద్యులు మరికొద్ది సేపటిలో హెల్త్ బులిటెన్ విడుదల చేయబోతున్నారు.
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…