అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (68) ఈరోజు కన్నుమూసారు. గత 15 రోజులుగా అయన కరోనాతో పోరాడుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరికి ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మొదట్లో హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన ఆ తరువాత విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.
అక్కడి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే నేడు పరీస్థితి విషమించడంతో అయన మరణించారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్ గా కూడా పని చేసారు. రోజుకు ఒక నాయకుడు కరోనా ధాటికి ప్రాణాలు విడుస్తున్నారు నిన్న పెద్దాపురం మాజి ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు సబ్బం హరి కరోనాకి బలైపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…