అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి (68) ఈరోజు కన్నుమూసారు. గత 15 రోజులుగా అయన కరోనాతో పోరాడుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరికి ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మొదట్లో హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన ఆ తరువాత విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.
అక్కడి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే నేడు పరీస్థితి విషమించడంతో అయన మరణించారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్ గా కూడా పని చేసారు. రోజుకు ఒక నాయకుడు కరోనా ధాటికి ప్రాణాలు విడుస్తున్నారు నిన్న పెద్దాపురం మాజి ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు సబ్బం హరి కరోనాకి బలైపోవడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…