ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాజి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు ఏపీలో లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. గత కరోనా వైరస్ కన్నా ఇది పదిరెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని అయన అన్నారు.
ఓడిసాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారని గుర్తు చేసారు. మరోవైపు పలు రాష్ట్రాలు పెద్దఎత్తున టీకాల కోసం ఆర్డలు పెట్టారని, కానీ ఏపీ సర్కార్ మాత్రం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్లో బిజీగా…
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…