హైదరాబాద్ వరద బాదితులు సాయం కోసం మీ సేవ సెంటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో నగరంలోని మీ సేవ సెంటర్లు అన్ని రద్దీగా మారాయి. ఈరోజు నుంచి వరద బాధితులకు డబ్బు పంపిణీ చేస్తామని గతంలో సిఎం కెసిఆర్ ప్రకటించడంతో మీ సేవ సెంటర్ల వద్ద ఉదయం నుంచి బాధితులు క్యూ కట్టారు. ఆల్వాల్ మీసేవ సెంటర్ వద్ద బాదితులు ఆందోళనకు దిగి రాస్తారోకో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు కిలోమీటరు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ నేపధ్యంలో వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన పనిలేదని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి బృందాలు క్షేత్రస్టాయిలో పర్యటించి వరద సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నాయని, ఆధార నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు దృవీకరించి అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…