హైదరాబాద్ వరద బాదితులు సాయం కోసం మీ సేవ సెంటర్లకు పోటెత్తారు. ఈ క్రమంలో నగరంలోని మీ సేవ సెంటర్లు అన్ని రద్దీగా మారాయి. ఈరోజు నుంచి వరద బాధితులకు డబ్బు పంపిణీ చేస్తామని గతంలో సిఎం కెసిఆర్ ప్రకటించడంతో మీ సేవ సెంటర్ల వద్ద ఉదయం నుంచి బాధితులు క్యూ కట్టారు. ఆల్వాల్ మీసేవ సెంటర్ వద్ద బాదితులు ఆందోళనకు దిగి రాస్తారోకో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు కిలోమీటరు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ నేపధ్యంలో వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన పనిలేదని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి బృందాలు క్షేత్రస్టాయిలో పర్యటించి వరద సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నాయని, ఆధార నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు దృవీకరించి అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…