ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలూ జరుగుతున్నాయి.
ఈనేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రోజుకు 10 లక్షల మంది చొప్పున వారానికి 70 లక్షల మందికి కరోనా టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 10 వేల మంది anmలు, నర్సులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రతిఒక్కరు రోజుకు 100 మందికి తగ్గకుండా టీకాలు ఇచ్చేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు తెలంగాణా సర్కార్ రంగం సిద్దం చేస్తోంది. అయితే ముందుగా రాష్ట్రంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకాలు ఇవ్వనున్నారు. వీరిలో 3 లక్షల మంది డాక్టర్లు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, వృద్దులకు వ్యాక్షిన్ ఇవ్వనున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…