Today's gold prices in Telangana and Andhra Pradesh.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడుల ఒత్తిడి నేపథ్యంలో పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి.
గతంతో పోలిస్తే బంగారానికి ₹170, వెండికి ₹1,000 పెరిగాయి.
గమనిక: ఇవి మార్కెట్ ఆధారిత ధరలు. నగల దుకాణాల్లో ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి కొంత మారవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…