కరోనా నేపధ్యంలో పలు రైళ్ళు నిలిచిపోయిన విషయం తెలిసిందే.. అయితే తాజగా కాచిగూడ, విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో పలు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. సోమవారం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ నెల 15వ తేదీ నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగించనుంది రైల్వే శాఖ.
అదేవిధంగా విశాఖపట్నం, కడప, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్యలో కూడా రైళ్ల రాకపోకలను పునః ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో నిలిచిపోయిన పలు ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 నుంచి పునరుద్ధరించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…