General News

ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శుభవార్త… ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల దేశ ప్రజలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం వల్ల విద్యార్థులకు చదువు భారంగా మారిపోయింది.ఈ విధంగా ప్రైవేట్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థుల పట్ల ఒడిసా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఒడిసా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో 15 శాతం ఫీజులు తగ్గించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఆంక్షల వల్ల పిల్లల చదువుల పై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒడిశా హైకోర్టు సైతం వార్షిక ఫీజులో మినహాయింపు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు జరగని పక్షంలో తల్లిదండ్రులు మరొకసారి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల పట్ల ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిశగా అన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తే దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది తగ్గడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా వారు చదువులు కొనసాగుతాయి.ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహించనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

2 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

22 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

22 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

22 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

22 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

22 hours ago