బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓ సంచలనాత్మక ఘటన వెలుగుచూసింది. అగ్నిమాపక విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ మహిళ, అదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుని, తన భర్తను మోసం చేసిన సంఘటన కలకలం రేపుతోంది.
భర్త తల్లిదండ్రుల నగలు అమ్మి, భార్యను చదివించి, ఉద్యోగం వచ్చే వరకు పూర్తి సహకారం అందించాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తీరు మారిపోయింది. అతనిని దూరం చేసేసి, సహోద్యోగితో సంబంధం పెట్టుకుంది.
తాజాగా తన భార్య అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుందన్న భర్త, ఆమెను అనుసరిచాడు. ఒక్కసారిగా తన ఇంట్లోకి ప్రవేశించి చూశాడు. అప్పటికే ఆమె తన సహోద్యోగిని ఇంట్లోకి రప్పించుకుని బంధానికి లోనైంది. భర్త రాగానే అతనిని మంచం కింద దాచింది. కానీ, భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధిత భర్త ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…