Hyper Aadi: నోటి దూలతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది… భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
Hyper Aadi: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఎమోషనల్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో భాగంగా హైపర్ ఆది పొట్టి నరేష్ తో కలిసి స్కిట్ చేశారు. ఈ స్కిట్ అందరిని పెద్ద ఎత్తున నవ్వించింది. ఈ స్కిట్ అనంతరం జబర్దస్త్ రాము మాతృదేవోభవలోని ఓ పాటకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన చేసినటువంటి ఈ పర్ఫామెన్స్ అక్కడ ఉన్నటువంటి వారందరి చేత కంటతడి పెట్టించింది.
ఆకలి బాధలు తీర్చారు..
ఈ పర్ఫామెన్స్ అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను కెరియర్ పరంగా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి అదిరే అభి అన్న ఒక కారణం. అయితే నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి హక్కున చేర్చుకున్నటువంటి వారిలో రాము అన్న ఒకరు అంటూ ఈ సందర్భంగా ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…