Prabhas: అలా ఉండటం వల్ల నేను కొన్ని కోట్లు పోగొట్టుకున్నాను… ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!
Prabhas: బాహుబలి, సాహో చిత్రాల తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతూ వరుస సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
ఇకపోతే బాహుబలి సాహో చిత్రాల తర్వాత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభాస్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాధేశ్యామ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం పట్ల తన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు. అలాగే తన జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలను నష్టపోయానని ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ తన జీవితంలో కోట్లరూపాయలను నష్టపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ తన జీవితంలో తాను ఎంతో సెటిల్గా ఉండటం వల్ల ఎన్నో సినిమాలను కోల్పోయానని, తద్వారా కోట్ల రూపాయలు నష్టపోయానని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకే ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని 2022-23 సంవత్సరంలో నా నుంచి ఎన్నో సినిమాలు విడుదల అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…