Prabhas: అలా ఉండటం వల్ల నేను కొన్ని కోట్లు పోగొట్టుకున్నాను… ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!
Prabhas: బాహుబలి, సాహో చిత్రాల తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతూ వరుస సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
ఇకపోతే బాహుబలి సాహో చిత్రాల తర్వాత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభాస్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాధేశ్యామ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం పట్ల తన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు. అలాగే తన జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలను నష్టపోయానని ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ తన జీవితంలో కోట్లరూపాయలను నష్టపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ తన జీవితంలో తాను ఎంతో సెటిల్గా ఉండటం వల్ల ఎన్నో సినిమాలను కోల్పోయానని, తద్వారా కోట్ల రూపాయలు నష్టపోయానని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకే ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని 2022-23 సంవత్సరంలో నా నుంచి ఎన్నో సినిమాలు విడుదల అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…