దేశ జనాభా పెరుగుతూ పోతుంది. తాజాగ కేంద్ర జనాభా లెక్కలు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది మరణిస్తున్నారు. జనవరి 1 2019 నుంచి డిసెంబరు 31 2019 వరకూ మన దేశంలో నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జనాభా లెక్కల శాఖ విడుదల చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ జనాభా 5,23 కోట్లకి చేరుకుంది. అయితే ఏపీలోని జిల్లాలవారీగా జననాల్లో కర్నూలు జిల్లా టాప్ ప్లేస్ లో ఉంటే.. మరణాల్లో మాత్రం తూర్పుగోదావరి జిల్లా ముందువరుసలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర జనాభా చూస్తే 3.72 కోట్లుగా ఉంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…