అమెరికాలో ఈ కాల్పుల మోత.. ఏమయిందో తెలియదు సడన్ గా ఒక ఉన్మాది సుమారు గంటన్నర సమయం పాటూ తుపాకీతో భీభత్సం సృష్టించాడు. అరిజోనా రాష్ట్రంలో ఒక వ్యక్తి బైక్ పై తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు, ఎవరి కనిపిస్తే వారిపై కాల్పులు జరిపాడు. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల్లోని 8 చోట్ల ఒకటిన్నర గంటలపాటు కాల్పులు జరిపాడు. అయితే ఈ దుండగుడు జరిపిన ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా..మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ఈ ఘటనపై పియోరియా పోలీసు అధికారి బ్రాండన్ షెఫెర్ట్ మాట్లాడుతూ.. ఈ నిందితుడు ఇలా ఎందుకు చేశాడో ఇప్పటివరకూ సరైన కారణాలు తెలియదని, అయితే జరిగిన ఈ కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు.. అంతేకాకుండా ఈ ఘటన చాలా మందిని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…