రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్కు ముగింపు పలకాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు యధావిధిగా కొనసాగించేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇక భారీగా జనాలు గుమిగూడే జరిగే అవకాశం ఉండడంతో థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటిని కూడా యధావిధిగా మూసివేయనున్నారు. ఇక పెళ్ళిళ్ళు, అంత్యక్రియల వంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది.
ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్డౌన్తో కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే విషయంతో పాటూ ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి సీఎం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…