Health Benifits: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా మారడానికి కారణం ఇదేనా!
Health Benifits: అమ్మ తనం అనేది దేవుడు అడగకుండా ఇచ్చిన వరం లా భావిస్తారు మహిళలు. చెప్పాలంటే ఆ నెలలో వాళ్ళకు అంతకంటే మంచి పండగ ఇంకోటి ఉండదు. వాళ్లకి కడుపులో బిడ్డే ప్రపంచం అవుతాడు. కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ.. తమ తమ యోగక్షేమాలు పూర్తిగా మరిచిపోతారు.ఈ క్రమంలో చర్మ సంరక్షణ పై అంతగా దృష్టి పెట్టరు.అందుకే గర్భిణీలకు అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి. ఇక వీరి చర్మం కూడా నల్లగా పొడిబారిపోయి కనబడుతుంది. మరి ఇలాంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టడానికి కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యుల ద్వారా తెలుసుకుని తెలుస్తుంది. అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మహిళలు గర్భం దాల్చిన సమయంలో హార్మోన్లలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన మెడ నల్లబడడం, గుండెపై భాగాల దగ్గర నల్లగా మారడం లాంటి తలెత్తుతాయి. అంతేకాకుండా గర్భం దాల్చిన సమయంలో చర్మం సాగే గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మం పొడిబారడాని కి దారి తీస్తుంది. కావున చర్మానికి తేమను అందించడానికి మాయిశ్చరైజింగ్ లను ప్రతిరోజు అప్లై చేసుకోవడం మంచిది. గర్భం దాల్చిన నాలుగు నెలలకు పిగ్మెంటేషన్ వంటివి మెడ, పొత్తి కడుపు, తొడలపై నల్ల గీతలు లాగా ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ సమస్యను తగ్గించుకోవడానికి గర్భందాల్చిన సమయం నుంచే స్కిన్ కేర్ పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
కొందరిలో చాలా రోజులకు చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మరికొందరిలో చర్మ సమస్యలు శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి మొదటిలోనే కొబ్బరి నూనెతో చర్మంపై మెత్తగా మర్దన చేసుకుంటే ఈ సమస్యలను అరికట్టవచ్చు. హార్మోన్ల సమస్యల వల్ల కూడా కొందరిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
ఆడవాళ్లు గర్భం దాల్చిన సమయంలో వారి చర్మం చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. ఆ సమయంలో వారు చర్మ సంరక్షణ కోసం అనేక బ్యూటి ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కాబట్టి ఈ సమయంలో ఇలాంటివి తగ్గించడం మంచిది. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంచుకునే విధానం లో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
వారి ముఖానికి ఒంటికి, కెమికల్ కలిసిన బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి ఆపివేసి, ప్రకృతి సిద్ధమైన వాటిని ఉపయోగించడం మంచిది. అంతేకాకుండా చర్మానికి కొబ్బరి నూనె, బాదం నూనె వంటివాటితో చర్మంపై సున్నితంగా మర్దన చేసుకోవడం చాలా మంచిది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…