బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ శీనుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో తన కామెడీ పంచుల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ అందరిని ఆకట్టుకుంటాడు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి ఎంతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా గెటప్ శీను తన గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా మరొక లేడీ కమెడియన్ ను పందికొక్కు అంటూ గెటప్ శీను దారుణంగా ట్రోల్ చేశాడు.
ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శీను ఎంట్రీ ఇస్తూ లేడీ కమెడియన్ రోహిణితో ఏంటి డల్ గా ఉన్నావ్.. అంటూ కామెడీ వాయిస్ తో ప్రశ్నించాడు. అందుకు రోహిణి బాధతో తాను పండించిన పంటను మొత్తం పందికొక్కులు తింటున్నాయని చెబుతుంది.అప్పుడు గెటప్ శీను నువ్వు పండించిన పంటను నువ్వే తినడం ఏంటి అంటూ.. తన పై పంచ్ డైలాగ్ వేశాడు. అంటే రోహిణి కూడా పందికొక్కు అని చెప్పకనే చెబుతూ ఆమెను అతి దారుణంగా ట్రోల్ చేశాడు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…