AP politics: ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నామినేషన్ దాఖలు ఎప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు విడుదల తేదీలను గురించి క్లారిటీ ఇచ్చారు. మే 13వ తేదీ ఎన్నికలు జరగగా జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలను తెలియజేయబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో చాలా హడావిడిగా కనిపించారు. ఇక ఈయన ఏకంగా ఎన్నికల ఫలితాలు విడుదలై తానే గెలిచాను అన్న ధోరణిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.ఐదేళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ట్విట్టర్ ద్వారా ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేస్తూ.. పోలింగ్ రోజుని హైలైట్ చేస్తూ మే 13, 2024 సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు.
స్పందించని పవన్..
ఇలా వీరిద్దరి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…