Jahnvi Kapoor: ఈ మధ్యకాలంలో నటీనటులు తమ సినిమాని ప్రమోట్ చేయడం కోసం సరికొత్త ప్రయత్నాలను చేస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సైతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేసిన పని పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం మిల్లి. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరైనటువంటి ఈమె తాజాగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో దర్శనమిచ్చారు. అయితే అక్కడ జాన్వీ కపూర్ ను చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో పాప్ కార్న్ అమ్ముతూ కనిపించారు. ఇలా జాన్వీ కపూర్ పాప్ కార్న్ అమ్మడం ఏంటి అని అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురికాగా అనంతరం ఇది తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ.. సినిమా ప్రమోషన్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు కదా…చివరికి వాష్ రూమ్ క్లీన్ చేయమన్న చేస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు నువ్వు బోనీకపూర్ కూతురు కాకపోయి ఉంటే నీకు ఈ పని కరెక్ట్ గా సరిపోయేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ చేసిన పని కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతుంది.
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…