Featured

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

Jyothi Reddy: సినీ పరిశ్రమల్లో రాణిద్దామనకుంది… కానీ అనుహ్యంగా రైలు ప్రమాదంలో మరణించింది. అనుకోని ఘటన, నిద్రమత్తు నుంచి తేలుకోకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి(26) మరణించింది. వివరాల్లోకి వెళితే… సొంతూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జ్యోతి రెడ్డి రైలు ప్రమాదంలో మరణించింది.

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి ఎక్కుతుండగా.. జ్యోతి ఫ్లాట్ ఫామ్ పై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. జ్యోతి రెడ్డి ఓవైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది.

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

సంక్రాంతి పండగ సందర్భంగా.. ఇటీవల సొంతూరు ఏపీలోని కడప జిల్లా చిట్వేన్‌ మండలం సిగమాల వీధికి వెళ్లింది. పండగను ముగించుకుని సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూర్ నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం అయింది. రైల్వేకోడూర్ లో ఎక్కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయింది.


రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో..

అయితే తెల్లవారుజామున 5.30 గంటలకు షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. అయితే కాచిగూడ అనుకుని షాద్ నగర్ లో దిగడం.. ఆ తరువాత కాచిగూడ కాదని తెలుసుకుని కదులుతున్న రైలులో ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో ఉండటంతో ఫ్లాట్ ఫామ్ మీద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో గాయపడింది. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం జ్యోతి రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే జ్యోతిరెడ్డి మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్ది.. కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని పోస్టుఆహెమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

35 minutes ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

42 minutes ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

48 minutes ago

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

భారత్‌లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…

53 minutes ago

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

21 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

22 hours ago