కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటక రంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర, బుల్లి తెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి వివరించారు.
ఎన్టీఆర్, లక్ష్మి పార్వతికి పడిపోయాడు…
కాకినాడ శ్యామల ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటూ చెప్పారు. ఆయన నటించిన పాత్రలు ఇంకెవరూ చేయలేరు అంటూ చెప్పారు. అయితే సినిమాలలో ఎన్నో మహోన్నతమైన పాత్రలను వేసిన ఆయన లక్ష్మి పార్వతికి పడిపోయి జీవితంలో పెద్ధ తప్పు చేసారు. ఆడవాళ్ళ వీక్ నెస్ వల్లే లక్ష్మి పార్వతికి పడిపోయాడు.
ఒక రైటర్ గా ఆయన చరిత్ర రాస్తానంటూ వచ్చిన లక్ష్మి పార్వతి ఆయన మనిషి అయింది చివరకు అంటూ చెప్పారు. ఆవిడకు ఋణం ఉంది అయన భార్య అవ్వాలని అందుకే అయింది. కానీ ఆవిడను పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. ఎంతటి వీరుడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటూ చెప్పారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…