కత్రినా కైఫ్ డిసెంబర్ 9 న విక్కీ కౌశల్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభంగా ఈ వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి మూడు రోజులు కూడా కాలేదు .. మరో మూడు రోజుల్లో వీళ్లిద్దరు విడిపోనున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఇద్దరు కలిసి హనీమూన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.
కానీ షూటింగ్ లో పాల్గొనేందుకు చెరో ప్రాంతానికి వెళ్లిపోతున్నారట. ఇక దీనిపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లి జరిగి మూడు రోజులు కాలేదు.. హనీమూన్ లేదు.. పారాణి ఆరనే లేదు.. కానీ విడిపోడానికి మాత్రం సిద్ధంగా ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యపోతున్నారు.
ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. మొదట సల్మాన్ ఖాన్ తో లవ్ చేసి బ్రేకప్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం విక్కీ కౌశల్ తో పెళ్లి. తర్వాత మళ్లీ వీరిద్దరు విడిపోవడం వంటి నిర్ణయాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా.. సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ నెల 15 నుంచి.. సల్మాన్ ఖాన్ తో షూటింగ్ లో బిజీ అవ్వబోతోంది కత్రినా. ఇక ఇంత బిజీ షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో హనీమూన్ ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీరిద్దరు.. కాపురం చేసుకోకుండా.. సినిమాల షూటింగులకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తన్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…