కత్రినా కైఫ్ డిసెంబర్ 9 న విక్కీ కౌశల్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభంగా ఈ వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి మూడు రోజులు కూడా కాలేదు .. మరో మూడు రోజుల్లో వీళ్లిద్దరు విడిపోనున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఇద్దరు కలిసి హనీమూన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.
కానీ షూటింగ్ లో పాల్గొనేందుకు చెరో ప్రాంతానికి వెళ్లిపోతున్నారట. ఇక దీనిపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లి జరిగి మూడు రోజులు కాలేదు.. హనీమూన్ లేదు.. పారాణి ఆరనే లేదు.. కానీ విడిపోడానికి మాత్రం సిద్ధంగా ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యపోతున్నారు.
ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. మొదట సల్మాన్ ఖాన్ తో లవ్ చేసి బ్రేకప్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం విక్కీ కౌశల్ తో పెళ్లి. తర్వాత మళ్లీ వీరిద్దరు విడిపోవడం వంటి నిర్ణయాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా.. సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ నెల 15 నుంచి.. సల్మాన్ ఖాన్ తో షూటింగ్ లో బిజీ అవ్వబోతోంది కత్రినా. ఇక ఇంత బిజీ షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో హనీమూన్ ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీరిద్దరు.. కాపురం చేసుకోకుండా.. సినిమాల షూటింగులకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తన్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…