KCR: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సంచలనంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సెగ తగులుతుంది. ఇక తెలంగాణలో అయితే బి ఎస్ ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎంతో మంది నాయకులు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో తమ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు వైయస్సార్ కుమార్తె షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ తన పార్టీని బలోపేతం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా వచ్చే ఎన్నికలలో తెలంగాణను టార్గెట్ చేస్తూ చాలా పార్టీలు పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్ఆర్ పార్టీనేత మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి బిజెపి వదిలిన బాణాలే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక కేసీఆర్ మినహా వీళ్లంతా కూడా బిజెపి వదిలిన బాణాలే అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…