KCR: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సంచలనంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సెగ తగులుతుంది. ఇక తెలంగాణలో అయితే బి ఎస్ ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎంతో మంది నాయకులు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో తమ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు వైయస్సార్ కుమార్తె షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ తన పార్టీని బలోపేతం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా వచ్చే ఎన్నికలలో తెలంగాణను టార్గెట్ చేస్తూ చాలా పార్టీలు పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్ఆర్ పార్టీనేత మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి బిజెపి వదిలిన బాణాలే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక కేసీఆర్ మినహా వీళ్లంతా కూడా బిజెపి వదిలిన బాణాలే అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…