KCR should come to the assembly.. People should cry bitterly after seeing the public administration: CM Revanth Reddy
జటప్రోలు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆయన సవాల్ విసిరారు.
జటప్రోలులో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాన్ని చూసి కేసీఆర్ కుమిలికుమిలి ఏడవాలి” అని వ్యాఖ్యానించారు.
“మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డ అధికారంలో ఉంటాడు. ఈ మాట నీ గుండెల్లో రాసుకో కేసీఆర్!” అని రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. కేసీఆర్ కళ్ల ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…