KCR should come to the assembly.. People should cry bitterly after seeing the public administration: CM Revanth Reddy
జటప్రోలు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆయన సవాల్ విసిరారు.
జటప్రోలులో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాన్ని చూసి కేసీఆర్ కుమిలికుమిలి ఏడవాలి” అని వ్యాఖ్యానించారు.
“మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డ అధికారంలో ఉంటాడు. ఈ మాట నీ గుండెల్లో రాసుకో కేసీఆర్!” అని రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. కేసీఆర్ కళ్ల ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…