కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. అంతే కాకుండా గత ఏడాదిన్నర కాలంగా సమస్యలలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. టిఆర్ఎస్ సమస్య ఆన్లైన్ టికెట్ ధరలు వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీనీ గందరగోళం లోకి నెట్టింది. ఈ విషయం పట్ల నిర్మాతలు అలాగే మంత్రి పేర్ని నాని తో భేటీ అవుతూ వస్తున్నారు.
అయినప్పటికీ ఈ టికెట్టు ధర వ్యవహారం కొరికి రావడం లేదు. ఆ మధ్య ఒక సారి సీఎం జగన్ నుంచి చిరంజీవి ఆహ్వానం అందింది. త్వరలోనే సినీ పెద్దలు అలాగే చిరంజీవి నేతృత్వంలో జగన్ భేటీ కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వీరి భేటీ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూప్రసంగించిన విషయం అందరికి తెలిసిందే.
ఆ తరువాత ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. టాలీవుడ్ సమస్యలపైచర్చలు కూడా జరిగాయి. దీంతో టాలీవుడ్ లో పలువురు నిర్మాతలు పేద నాని ని కలిసి వివాదం సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా నేడు వైయస్ జగన్ తో భేటీ ఎందుకు నాగార్జున అలాగే మరికొంతమంది టాలీవుడ్ నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ ఈ సమావేశానికి చిరంజీవి మాత్రం హాజరు కావడం లేదు.
అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ఎందుకు హాజరు కావడం లేదు అనేదానిపై కారణాలు తెలియాల్సి ఉంది.నాగార్జున తెలుగు సినీ పరిశ్రమ తరపున జగన్ కు సమస్యలు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈ కార్యక్రమానికి నాగార్జున తో పాటు ప్రీతం రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున జగన్ తో భేటీ కావడం వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…