Categories: FeaturedMovie News

ఏపీ సీఎంను కలవనున్న కింగ్ నాగార్జున..!

కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. అంతే కాకుండా గత ఏడాదిన్నర కాలంగా సమస్యలలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. టిఆర్ఎస్ సమస్య ఆన్లైన్ టికెట్ ధరలు వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీనీ గందరగోళం లోకి నెట్టింది. ఈ విషయం పట్ల నిర్మాతలు అలాగే మంత్రి పేర్ని నాని తో భేటీ అవుతూ వస్తున్నారు.

అయినప్పటికీ ఈ టికెట్టు ధర వ్యవహారం కొరికి రావడం లేదు. ఆ మధ్య ఒక సారి సీఎం జగన్ నుంచి చిరంజీవి ఆహ్వానం అందింది. త్వరలోనే సినీ పెద్దలు అలాగే చిరంజీవి నేతృత్వంలో జగన్ భేటీ కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వీరి భేటీ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూప్రసంగించిన విషయం అందరికి తెలిసిందే.

ఆ తరువాత ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. టాలీవుడ్ సమస్యలపైచర్చలు కూడా జరిగాయి. దీంతో టాలీవుడ్ లో పలువురు నిర్మాతలు పేద నాని ని కలిసి వివాదం సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా నేడు వైయస్ జగన్ తో భేటీ ఎందుకు నాగార్జున అలాగే మరికొంతమంది టాలీవుడ్ నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ ఈ సమావేశానికి చిరంజీవి మాత్రం హాజరు కావడం లేదు.

అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ఎందుకు హాజరు కావడం లేదు అనేదానిపై కారణాలు తెలియాల్సి ఉంది.నాగార్జున తెలుగు సినీ పరిశ్రమ తరపున జగన్ కు సమస్యలు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈ కార్యక్రమానికి నాగార్జున తో పాటు ప్రీతం రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున జగన్ తో భేటీ కావడం వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు వినిపిస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago