Lord Srikrishna mistery : భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు నేడు ప్రపంచంలో ఎంతో మంది శ్రీకృష్ణుడి భగవద్గీత భోధనలను అనుసరిస్తున్నారు. మహాభారతం విన్న ఎవరికైనా శ్రీ కృష్ణుడు మంచి వ్యూహకర్త అని అనిపిస్తుంది. మహాభారతం నిజమని కురుక్షేత్రం జరిగిన ఆధారాలు లభ్యం కావడంతో మన ఇతిహాసం అయిన మహాభారతం కేవలం కల్పితం కాదు నిజం అని ప్రపంచానికి అర్థమైంది. ఇక ఎన్నో ఏళ్లుగా కృష్ణుడు ఏలిన ద్వారకానగరం గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక వాటి మీద పరిశోధనలు చేస్తూ గుజరాత్ వద్ద అరేబీయా సముద్రం ఒడ్డున భారత పురావస్తు శాఖ తవ్వకాలను నిర్వహించి అనేక విషయాలను కనుగొన్నారు. నిజంగా ద్వారకా నగరం ఉందని ఎన్నో ఆధారాలను కనుగొన్నారు.
సముద్రంలో దొరికిన పార్థివ దేహం ఎవరిది…
ఇండియన్ అర్కియాలజిస్ట్లు 2005 లో సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాపురిని కనుగొనడానికి సముద్రం లోపల ప్రయత్నాలు మొదలు పెట్టి 2009 లో ద్వారకా నగరానికి సంబందించిన అనేక అవశేషాలను కనుగొనగా అవి దాదాపు 9500 సంవత్సరాల క్రితం రాళ్లు అని తెలుసుకున్నారు. ఇక ఎన్నో పాత్రలు, నాణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మహాభారతం జరిగిందనడానికి ఎన్నో అవశేషాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ద్వారక కనుగొనడానికి జరిగిన పరిశోధనలలో సముద్రం లోను అలాగే కొత్తగా సముద్రంలో కనుగొన్న నది లో ఎన్నో అవశేషాలను కనుగొన్నారు. ఇవన్నీ సుమారు 9000 వేల సంవత్సరాల క్రితఎంవి అని నిర్ధారించారు.
ఇక కురుక్షేత్ర సమయంలో మరణించిన ఒక పెద్ద అస్థిపంజరంను పూరావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో కనుగోన్నారు. ఇక ఈ అస్థిపంజరం ఘటోత్కచుడి అస్థిపంజరం అని నిర్ధారించారు. ఇక కురుక్షేత్రం జరిగిన స్థలం హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రాంతం. అక్కడ యుద్ధం జరగడం వల్ల ఎంతో మంది మరణించడం వల్ల రక్తంతో తడిసి అక్కడి మట్టి ఎర్రగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక మహాభారతంలో పేర్కొన్న నగరాలు నేటికీ ఉండటం, మహాభారతం జరిగింది అనడానికి అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…