Mahashivaratri: మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడి పూజలో నిమగ్నమౌతూ ఆయన సేవలోనే ఉంటారు. ఇలా శివుడికి పూజ చేసిన తర్వాత శివుడికి సంబంధించిన సినిమాలను పాటలను వింటూ ఉంటారు. శివరాత్రి రోజు తప్పనిసరిగా వినాల్సిన శివుడి పాటలు ఏంటి అనే విషయానికి వస్తే…
ఓం మహా ప్రాణదీపం పాట శ్రీ మంజునాథ సినిమాలోనిది. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. అలాగే ఈ సినిమాలో శ్రీ పాదం అనే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. ఇక జీవిత చిత్రాన్ని చూపించే పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఆటగదరా శివ ఇది ఆటగద కేశవ అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది.
ఇందులోని ప్రతి ఒక్క అక్షరం జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఇంత అద్భుతమైన ఈ పాటను తనికెళ్ళ భరణి రచించగా ఏసుదాసు ఈ పాటను ఆలపించారు. ఇక శివరాత్రి రోజు వినాల్సిన పాటలలో ఎట్టాగయ్య శివ శివ పాట ఒకటి ఇది కూడా శివరాత్రి రోజున వినాల్సిన పాటలలో ఒకటి.
జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని భ్రమ అని తెలుసు అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది బ్రతుకంటే బొమ్మలాట పుట్టుక మరణం తప్పదు అంటూ సాగిపోయే ఈ పాట ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓం మహాదేవ అనే పాట శివరాత్రి ప్రత్యేకమని చెప్పాలి. ఈ పాటను పి సుశీల పాడారు. ఇక లింగాష్టకం పాట కూడా శివరాత్రి స్పెషల్ సాంగ్ గా నిలిచిపోయింది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…