Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..! ఎందుకో తెలుసా..?
Mahesh Babu: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న.. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే మోహన్ బాబు, బన్నీ, రాజమౌళి, శ్రీకాంత్, బోయపాటి మొదలైన వారితో టాక్ షోని నిర్వహించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది.
తాజాగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంటోంది. ఈ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఆయన తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ షోకు మహేష్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడపల్లి కూడా హాజరయ్యారు.
ఇలా షో జరుగున్న సమయంలో బాలయ్య.. డైరెక్టర్ మెహర్ రమేష్ కు ఫోన్ చేశారు. ఓసారి ముంబైలో ఎదురైన సంఘటన గురించి తెలిపారు. ఓ సారి ముంబై మారిటన్ హోటల్లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు.
ఈ విషయంపై మహేష్ ఓపెన్ అయ్యారు. ఓసారి ముంబై మారిటన్ హెటల్ లో టిఫిన్ చేస్తుండగా.. ఇద్దరు అమ్మాయిలు వచ్చి తనను సెల్ఫీ అడిగారని.. అయితే తాను ఫ్యామిలీతో ఉన్నానని వారిద్దరికి చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు. ఇది చూసిన మెహర్ రమేష్ వారు ఇద్దరు డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లి.. సారి సార్ మీ కూతుళ్లు అని తెలియదని చెప్పానని.. దానికి శంకర్ పర్వాలేదు, హీరోలు ఎలా ఉంటారో కూడా వీరికి తెలియాలి కదా అని అన్నారని గుర్తు చేసుకున్నారు
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…