ఆపదలు చెల్లెకు అండగా ఉంటానని మాట ఇచ్చిన అన్న చెల్లెలు క్షేమం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లెలు క్షేమంగా ఉండాలని ఏకంగా ఆమెకు తన పసుపు కుంకుమలను దూరం చేశాడు. చెల్లెళ్లను తన భర్త హింసిస్తున్నాడు అని తెలుసుకొన్న అన్న ఆవేశంతో ఏకంగా తన భావను హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
నెల్లూరులోని నవాబుపేట ఏరియాకి చెందిన సునీల్కి శైలజతో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వీరి కాపురం సజావుగా సాగిన తరువాత సునీల్ తరచూ మద్యం తాగి వచ్చి తన భార్యతో తరచు గొడవ పడేవాడు. కొన్నిసార్లు సునీల్ మితి మీరి ప్రవర్తించి శైలజ పై దాడి చేసే వాడు. ఈ క్రమంలోని శైలజ అన్న ఎలాగైనా తన బావకు బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే పోలీసులు సునీల్ ను పిలిపించి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.తర్వాత కొద్ది రోజులు మంచిగా ఉన్న సునీల్ ఆ తర్వాత యధావిధిగా తాగి వచ్చి తన భార్యను చితకబాది వాడు.ఈ విధంగా తన చెల్లెళ్లను రోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో శైలజా అన్న రాజు ఇక తన బావ నుంచి తన చెల్లెలుకు విముక్తి కల్పించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తన భావ సునీల్ ను అతి కిరాతకంగా చంపివేశాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడు సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…