Manchu Lakshmi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థాన్నాన్ని సంపాదించుకున్నారు. మంచు మోహన్ బాబు వారసత్వంతో ‘అనగనగా ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రశంసలు అందుకుంది. వెండి తెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. అంతే కాకుండా లక్ష్మి మంచుకు ఒక యుట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో హోమ్ టూర్లు, వాళ్ళ ఇంట్లోని సెలెబ్రేషన్లు, దానికి సంబంధించిన వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు.
పిల్లలంటే చాలా ఇష్టం…
మంచు లక్ష్మి తన జీవితంలో మంచి అనుభూతి తన కూతురితో ఉండటమే అంటూ చెబుతారు. అమ్మ అయ్యాకే నేను ఎందుకు పుట్టానో ఆ పర్పస్ తెలిసింది అంటూ ఆనందపడుతారు. అయితే పిల్లలంటే అంత ఇష్టం ఉన్న లక్ష్మి ఎందుకు ఒక్క పాపని మాత్రమే కన్నారు అనే ప్రశ్నకు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చాలా ఆశ ఉండేది కానీ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు ఒక్కరితో సరిపెట్టాడు అంటూ చెప్పారు.
అయితే తన ఇంట్లో పాపతో పాటు రోజు ఐదారు మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ ఆటలు అల్లరి కంటే వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మి దగ్గర ఉంటే పిల్లలు సేఫ్ గా ఆనందంగా ఉంటారు అనుకుని వదిలి వెళ్లడం బాగా ఆనందాన్ని ఇస్తుంది అంటూ లక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఒక స్కూల్ ని దత్తత తీసుకుని పిల్లల చదువులకోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు మంచు లక్ష్మి.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…