సిఎం జగన్ కు దాన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చిత్ర పరిశ్రమకు ఏపి సిఎం వైఎస్ జగన్ రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో సిఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు.
“కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీకి ఉపశమనం కలిగించేలా మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది. మీ మద్దతు సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మంది కార్మికుల కుటుంబాలకు సహాయపడుతుంది.” అంటూ తన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…