ఫుట్బాల్ లెజెండ్, అర్జెంటినాకు చెందిన లియోనెల్ మెస్సీ ‘ది GOAT ఇండియా టూర్–2025’లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్కు రాబోతున్నారు. ఈ సందర్శనలో అభిమానులకు మెస్సీతో ఫొటో దిగే గోల్డెన్ ఛాన్స్ ఉన్నా… దాని ధర మాత్రం వినగానే షాక్ అవుతారు!
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ లో భాగంగా ఫొటో దిగాలంటే భారీ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది.
ఒక్క క్లిక్కే దాదాపు ₹10 లక్షలు అంటే… ఇది నిజమే!
మెస్సీ టూర్లో మరో హైలైట్—సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడే ప్రత్యేక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్.
ప్రత్యేకత:
చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి (Singareni జట్టు తరఫున) & మెస్సీ (Aparna జట్టు తరఫున) మైదానంలోకి దిగుతారు.
ఇంకా మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.
మెస్సీ ఉప్పల్ స్టేడియంలో దాదాపు గంటపాటు ఉండనున్నారు. ముఖ్య కార్యక్రమాలు:
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…