ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుండి జూలై 2 వరకు జరిగిన మెగా డీఎస్సీ 2025 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన తుది కీలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే, జూన్ 10న జరిగిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ముందుగా ప్రకటించిన దాని ప్రకారం, తుది ఆన్సర్ కీ విడుదలైన వారం రోజుల్లో ఫలితాలు వెలువడాలి. ఆగస్టు మొదటి వారంలో తుది కీలు ప్రకటించబడినందున, ఈ వారంలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో, అధికారులు ఆన్సర్ కీలో మార్పులు చేసి ఫలితాలు ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…