ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్స్టోర్లో నేషనల్, ఇంటర్నేషనల్కు చెందిన పలు లిక్కర్ బ్రాండ్స్ లభ్యం కానున్నాయి. హైదరాబాద్లో అతి పెద్ద లిక్కర్ మార్ట్గా పేరొందిన ఈ సూపర్స్టోర్లోని బ్రాండ్స్కి పలు ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ML’ ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రవి కుమార్ పనస మాట్లాడుతూ.. ‘‘ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ మార్ట్ ‘ML’ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్స్టోర్లో నేషనల్, ఇంటర్నేషనల్కు చెందిన పలు బ్రాండ్స్ను హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక్కసారి ఈ స్టోర్ని సందర్శిస్తే.. ఒక టూర్ వేసినట్లే అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని హైదరాబాద్ వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము..’’ అని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…