మాజీ ఎంపీ,జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను మోసం చేశారని ఓ భూయజమాని ఇచ్చిన ఫిర్యాదుతో మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులను ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తర్వాత విచారణకు రావలంటూ 41A సెక్షన్ కింద నోటీసు జారీ చేసింది. దీంతో సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు మురళీ మోహన్. జయభేరి ప్రాపర్టీస్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని సీఐడీ ప్రవర్తనను తప్పుబడుతూ అభ్యత్రం వ్యక్తం చేశారు.
ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్డు ఈ కేసులో సంబంధించిన తదనంతర చర్యలు నిలిపివేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయంతో మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించినట్లైంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…