మాజీ ఎంపీ,జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను మోసం చేశారని ఓ భూయజమాని ఇచ్చిన ఫిర్యాదుతో మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులను ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తర్వాత విచారణకు రావలంటూ 41A సెక్షన్ కింద నోటీసు జారీ చేసింది. దీంతో సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు మురళీ మోహన్. జయభేరి ప్రాపర్టీస్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని సీఐడీ ప్రవర్తనను తప్పుబడుతూ అభ్యత్రం వ్యక్తం చేశారు.
ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్డు ఈ కేసులో సంబంధించిన తదనంతర చర్యలు నిలిపివేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయంతో మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించినట్లైంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…