బీజేపీలో చేరడం పై వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. తాను బ్రతికి ఉన్నంతవరకూ మాత్రమె కాదు చనిపోయాక తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
తాము అసలైన కాంగ్రెస్ వాదులమని అన్నారు అయన. బీజేపీలో చేరాలని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని, ఒక వేళ, కాంగ్రెస్ నాయకత్వం తనను పార్టీ వేల్లిపోమ్మంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని అన్నారు. అప్పుడు కూడా బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం స్పందించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…