Featured

Naga Chaitanya: ‘పెళ్ళంటే నూరేళ్ళ మంట.. డోంట్ మ్యారీ’ అంటూ మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య..! షాక్ లో నాగార్జున

Naga Chaitanya: సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి ఏ ఒక్క ఛానల్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో ఈ చిత్ర బృందం బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో సందడి చేశారు.

జీ తెలుగు బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున నాగచైతన్య హీరోయిన్ కృతి శెట్టి వేదిక పైకి వచ్చారు.ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించగా సుమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.

Naga Chaitanya: పెళ్ళంటే నూరేళ్ళ మంట.. డోంట్ మ్యారీ అంటున్న నాగచైతన్య..!

ఇక ఈ కార్యక్రమంలో అంత్యాక్షరీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాగార్జున టీమ్ ఒకవైపు నాగచైతన్య టీమ్ ఒకవైపు పోటీపడ్డారు. ఇలా ఈ రెండు టీమ్స్ పాటలు పాడుతూ పోటీపడుతుండగా వేదికపై నాగార్జున నటించిన మన్మధుడు చిత్రానికి సంబంధించిన ఫోటో ప్లే చేయడంతో వెంటనే నాగచైతన్య టీమ్ ఆ సినిమాకు సంబంధించిన పాట పాడారు..

డోంట్ మ్యారీ అంటున్న చైతూ…

ఈ సినిమాలోని వద్దురా.. సోదరా.. అంటూ సుమ పాట పాడటం ప్రారంభించగా అనంతరం నాగచైతన్య కూడా.. వారి టీమ్ తో కలిపి పాట పాడారు. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ ఎంతో సంతోషంగా పాట పాడుతున్నారు.. అదే సమయంలో షాకింగ్ గా చూస్తున్నారు నాగార్జున. ఇక వీరిద్దరూ ఏంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago