Anchor Pradeep: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బుల్లితెర ఆర్టిస్టులు, కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ నుంచి హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చేసిన హంగామా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వారి అద్భుతమైన స్కిట్ ల ద్వారా, డాన్స్ పర్ఫార్మెన్స్, ఆట పాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరోయిన్ కృతి శెట్టి రావడంతో ఈమెతో పులిహోర కలపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు సైతం హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన కృతి శెట్టితో ప్రదీప్ బాగా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మేడమ్ మీరు వచ్చే సంక్రాంతి కైనా (పెళ్లి గురించి) అంటూ.. అన్నారు కదా.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూడటం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 15 శనివారం వరకు వేచి చూడాలి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…