Anchor Pradeep: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బుల్లితెర ఆర్టిస్టులు, కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ నుంచి హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చేసిన హంగామా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వారి అద్భుతమైన స్కిట్ ల ద్వారా, డాన్స్ పర్ఫార్మెన్స్, ఆట పాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరోయిన్ కృతి శెట్టి రావడంతో ఈమెతో పులిహోర కలపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు సైతం హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన కృతి శెట్టితో ప్రదీప్ బాగా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మేడమ్ మీరు వచ్చే సంక్రాంతి కైనా (పెళ్లి గురించి) అంటూ.. అన్నారు కదా.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూడటం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 15 శనివారం వరకు వేచి చూడాలి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…