Anchor Pradeep: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బుల్లితెర ఆర్టిస్టులు, కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ నుంచి హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చేసిన హంగామా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వారి అద్భుతమైన స్కిట్ ల ద్వారా, డాన్స్ పర్ఫార్మెన్స్, ఆట పాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరోయిన్ కృతి శెట్టి రావడంతో ఈమెతో పులిహోర కలపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు సైతం హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన కృతి శెట్టితో ప్రదీప్ బాగా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మేడమ్ మీరు వచ్చే సంక్రాంతి కైనా (పెళ్లి గురించి) అంటూ.. అన్నారు కదా.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూడటం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 15 శనివారం వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…