కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దేశంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ద్వారా ఇంటికే పరిమితమై ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయితే నగరాల్లో ఉండటం వల్ల పెళ్లి కాని వాళ్లు బాగానే వేతనం సంపాదిస్తున్నా ఇంటి పనులు చేసుకోవడం కష్టమవుతోంది. ఇలా ఇంటి పని కోసం పనివాళ్లను వెతికే వాళ్లకు ఒక కంపెనీ విచిత్రమైన ఆఫర్ ను ప్రకటించింది.
ఇప్పటికే లెక్కకు మించి క్లీనింగ్ కంపెనీలు ఉన్నా ఏ కంపెనీ ఇవ్వని విధంగా ఇంగ్లండ్ లోని ఫ్లై మౌత్ లో ఉన్న నాక్డ్ క్లీనింగ్ కంపెనీ షాకింగ్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం మహిళా క్లీనింగ్ వర్కర్లు టాప్ లెస్ గా లేదా లింజరీని ధరించి పని చేస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీ బ్రిటన్ లో సేవలు అందిస్తుండగా ఆ కంపెనీ డైరెక్టర్లు అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కంపెనీ ఫ్రాంఛైజీ మోడల్స్ తో క్లీనింగ్, వంట పనులు చేయిస్తుంది. అయితే సాధారణంగా క్లీనింగ్ వర్కర్లతో పని చేస్తే చెల్లించే డబ్బుల కంటే వీళ్లకు చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నాక్డ్ క్లీనింగ్ కంపెనీ మొదట ఆయా దేశ ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు తలెత్తని దేశాల్లో ఈ సేవలను మొదట ప్రారంభించనుంది. అయితే కంపెనీ చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. కంపెనీ డైరెక్టర్లు చాలా మంది తమ ఆఫర్ ను తప్పుగా భావిస్తున్నారని కానీ ఈ ఆఫర్ వల్ల మహిళా సాధికారత పెరుగుతుందని వాళ్లు చెబుతున్నారు.
తమ కంపెనీ మహిళలతో నగ్నంగా పని చేయిస్తోందే తప్ప వారి శరీరానికి, కొలతలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని.. పూర్తి నగ్నంగా క్లీన్ చెయ్యాలంటే గంటకు 8,500 రూపాయలు, టాప్ లెస్ క్లీనర్లకు గంటకు 6,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కంపెనీ ప్రకటన సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతుండగా నెటిజన్లు కంపెనీని తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…