Nandhamuri Balakrishna : నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో 23 రోజులు చికిత్స పొందుతూ చివరికి శివరాత్రి నాడు కన్నుమూశారు. ఇక ఆయన అంత్యక్రియలు తరువాత మూడో రోజున ఆయన పుట్టినరోజు, చిన కర్మ ఒకే రోజు రావడంతో ఒక్కసారిగా తారకరత్న కుటుంబ సభ్యులు, అభిమానులు బాధపడ్డారు. ఇక ఆ కార్యక్రమంలో కూడా అన్నీ తానై నందమూరి బాలకృష్ణ కార్యక్రమంలో మొత్తం చూసుకున్నారు.
పిచ్చోడితో ఒప్పిగ్గా మాట్లాడిన బాలకృష్ణ…
ఇక చిన కర్మ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ అందరినీ పలకరిస్తూ అక్కడ అన్ని పర్యవేక్షిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చి బాలకృష్ణ తో ఏదో మాట్లాడటం జరిగింది. తాను ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియకపోయినా అందుకు సంబంధిచిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు ఆ పిచ్చివాడు ఎలా లోపలికి వచ్చాడో తెలియదు. ఇక ఆతను మాట్లాడుతుంటే బాలకృష్ణ చాలా ఓపిగ్గా అతని మాటలను విన్నాడు.
అతను నందమూరి కుటుంబానికి ఏదో శాపం తగిలింది అని చెప్పడానికి దైవం పంపిన ఒక సూచన అంటూ కొంతమంది నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ పిచ్చివాడు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు, అదే ప్రాంతంలో ఎపుడు తిరుగుతూ బిచ్చం ఎత్తుకుని పొట్టగడుపుకుంటాడు. అయితే తానెవరో అక్కడికి ఎలా వచ్చాడో మాత్రం ఎవరు అడిగినా చెప్పడట.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…