Featured

Nandamuri Balakrishna : బాలకృష్ణ తో మాట్లాడిన ఆ పిచ్చోడు ఎవరంటే…!

Nandhamuri Balakrishna : నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో 23 రోజులు చికిత్స పొందుతూ చివరికి శివరాత్రి నాడు కన్నుమూశారు. ఇక ఆయన అంత్యక్రియలు తరువాత మూడో రోజున ఆయన పుట్టినరోజు, చిన కర్మ ఒకే రోజు రావడంతో ఒక్కసారిగా తారకరత్న కుటుంబ సభ్యులు, అభిమానులు బాధపడ్డారు. ఇక ఆ కార్యక్రమంలో కూడా అన్నీ తానై నందమూరి బాలకృష్ణ కార్యక్రమంలో మొత్తం చూసుకున్నారు.

పిచ్చోడితో ఒప్పిగ్గా మాట్లాడిన బాలకృష్ణ…

ఇక చిన కర్మ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ అందరినీ పలకరిస్తూ అక్కడ అన్ని పర్యవేక్షిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చి బాలకృష్ణ తో ఏదో మాట్లాడటం జరిగింది. తాను ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియకపోయినా అందుకు సంబంధిచిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు ఆ పిచ్చివాడు ఎలా లోపలికి వచ్చాడో తెలియదు. ఇక ఆతను మాట్లాడుతుంటే బాలకృష్ణ చాలా ఓపిగ్గా అతని మాటలను విన్నాడు.

అతను నందమూరి కుటుంబానికి ఏదో శాపం తగిలింది అని చెప్పడానికి దైవం పంపిన ఒక సూచన అంటూ కొంతమంది నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ పిచ్చివాడు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు, అదే ప్రాంతంలో ఎపుడు తిరుగుతూ బిచ్చం ఎత్తుకుని పొట్టగడుపుకుంటాడు. అయితే తానెవరో అక్కడికి ఎలా వచ్చాడో మాత్రం ఎవరు అడిగినా చెప్పడట.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago