ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వైపుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 11 నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వరుస భేటీలు జరపనున్నారు. ముందుగా ఏపీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా రాష్ట్ర నేతలకు అహ్వనం అందింది. ఏపీలో స్తబ్ధుగా ఉన్న పార్టీని క్రీయశీలకం చేయడం ఏం చేయాలనే దానిపై నేతల అభిప్రాయం సేకరించనున్నారు రాహుల్ గాంధీ. అలాగే ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై కూడా రాహుల్ చర్చలు జరపనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు.. వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది.. ఇన్నాళ్ళు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని బండిని లాక్కొచ్చారు. ప్రస్తుతం శైలజానాథ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్లోకి తీసుకరావడంపై ఏం చేయాలని దానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…