Nidhi Agarwal: ఈ మధ్యకాలంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది.సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఈయన తరచూ వార్తలు నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినటువంటి విషయాలు నిజం కావడంతో ఈయన ఎంతో పాపులర్ అయ్యారు.వేణు స్వామి చెప్పినటువంటి మాటలు నిజమవుతున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు కలిసి వారి జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకంలో దోషాలు ఉంటే పరిహారాలు కూడా చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రష్మిక వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. పూజలు చేయించుకున్న అనంతరం కెరియర్ పరంగా రష్మిక ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమె బాటలోనే నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈమె ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.
ఈమె పూజ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వేణు స్వామి చేత పూజ చేయించుకున్నటువంటి నిధి అగర్వాల్ కు ఆ పూజలు ఫలించాయని తెలుస్తుంది. ఇన్ని రోజులు అవకాశాలు లేక ఉన్నటువంటి ఈమెకు దర్శకుల స్వయంగా ఫోన్ చేసి సినిమా అవకాశాలు ఇస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ ముగ్గురిలో ఒకరిగా నటి శ్రీ లీల నటించే అవకాశం అందుకుందంటూ వార్తలు వినిపించగా ప్రభాస్ మాత్రం ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.శ్రీ లీల ప్రభాస్ పక్కన మరీ పొట్టిగా ఉండడంతో ప్రభాస్ ఆమెను రిజెక్ట్ చేశారట అయితే శ్రీ లీల స్థానంలో ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మారుతి నిధి పేరును సజెస్ట్ చేయడమే కాకుండా ఆమెకు ఫోన్ చేసి మరి అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేణు స్వామి పూజలు ఫలించాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…