ఎస్ బ్యాంక్ సంక్షోభం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తమ డబ్బులు వస్తాయో లేదో ? బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు పరిస్థితి ఏంటి ? అనే అనేక సందేహాలతో ఆందోలనలో పడ్డారు ఖాతాదారులు. పలురకాల సందేహాలతో ఉన్న ఎస్ బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు.
ఎస్ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న నగదుపై ఎటువంటి సందేహాలు పడవద్దని. అకౌంట్లలో ఉన్న నగదు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేసారు. అనేక ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకును గట్టెకించేలా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తో చర్చించినట్టు తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ అధికారులు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుతం, ఆర్బీఐ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
అకౌంట్ హోల్డర్ల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు ఆర్ధిక మంత్రి. ఈ విషయంపై ఖాతాదారులు ఎంటువంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం 50 వేల నగదు డ్రా చేసుకుందుకు అవకాశం కల్పించామని తెలిపారు. బ్యాంకు మరియు దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రయోజనాలను ద్రుష్టి లో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నిర్మల సీతారామన్.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…