Featured

NTR : అత్తయ్య అంత్యక్రియలకు హాజరు కాని ఎన్టీఆర్…. చివరి చూపుకు రాకపోవడానికి కారణం…?

NTR : నందమూరి కుటుంబం అంటే అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా సమాజంలో చాలా గుర్తింపు వుంది. వీరి కుటుంబంలో అందరు ఆయా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి నందమూరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామ రావు చిన్న కూతురు ఉమా మహేశ్వరి అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణంగా 52 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులయతో పాటు అందరినీ కలచి వేసింది. ఈరోజు ఉమా మహేశ్వరికి కుటుంబ సభ్యులు కాన్నీటి వీడ్కోలు చెప్పారు.

అంత్యక్రియలకు హాజరుకాని ఎన్టీఆర్…

కంఠమనేని ఉమా మహేశ్వరి కడసారి చూపు కోసం నందమూరి కుటుంబం మొత్తం కదలి వచ్చింది. లోకేష్, చంద్ర బాబు నాయుడు, భువనేశ్వరి బాలకృష్ణ కుటుంబం ఇలా అందరూ దగ్గరుండి చూసుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వారి అత్తయ్య ఆఖరి చూపుకు రాలేదు.

ఉమా మహేశ్వరి అంత్యక్రియలలో అందరూ పాల్గొన్నారు. కుటుంబం మొత్తం అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే అంత్యక్రియలకు అయినా ఎన్టీఆర్ హాజరు అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రాలేదు. అయితే ఎన్టీఆర్ రాకపోవడంపై నెటిజన్లు చాలా అనుమానలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు నందమూరి వంశంలోని విబేధాల కారణంగానే ఎన్టీఆర్ హాజరు కాలేదు అంటున్నారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లడం కారణంగా హాజరు అవ్వలేక పోయారు అంటున్నారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

4 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

4 hours ago